Thursday 13 December 2012

నిలకడ కోల్పోతున్న హిమాలయాలు..!

          స్థిరంగా ఉన్నవి అనుకుంటున్నా హిమాలయ ప్రాంతాలు ఇప్పుడు అంత స్థిరమైనవి కావని అంటున్నారు. భారతదేశం, టిబెట్‌ మధ్యలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా వుందని హెచ్చరిస్తు న్నారు. స్టాన్‌ఫోర్డ్‌కి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు రెండేళ్ళు ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేసి, ఇక్కడ ఇంకా పర్వతాల జననం చురుగ్గా ఉందనీ, ఆ కారణంగా భూగర్భ ఫలకాలు ఒకదానితో ఒకటి ఢకొీట్టే అవకాశాలు, తద్వారా భూకంపాల అవకాశాలు అధికంగా వున్నాయని భావిస్తున్నారు.

No comments:

Post a Comment