Friday 17 August 2012

ఎన్నటికీ మునగని ద్వీపం..!


మహాసముద్రాలలో ద్వీపాలకి ముందు ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణకి మాల్దీవులు సముద్ర మట్టానికి సగటున కేవలం ఐదు అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ 1,192 ద్వీపాల సమూహం ప్రపంచంలో అతి తక్కువ ఎత్తులో ఉన్న దేశం. గత వందేళ్లలో ఈ ద్వీపాలున్న హిందూ మహాసముద్రం ఎత్తు ఏడు అంగుళాల మేర పెరిగింది. రానున్న వందేళ్ళలో మరో రెండు అడుగుల ఎత్తు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే మాల్దీవుల ప్రభుత్వం 'డాక్కాండ్‌ ఇంటర్‌ ఛానల్‌' అనే డచ్‌ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం తేలే ద్వీపాన్ని కృత్రిమంగా నిర్మిస్తుంది. ఇది నీటిమట్టం పెరుగు తున్న కొద్దీ పైకి పెరుగుతుంది. ఇటువంటి నిర్మాణాల్ని చేయడం లో ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సంస్థ. ఈ సంస్థ ఇంతకు ముందూ ఇటువంటి ప్రాజెక్టులను ఎన్నిటినో నిర్మించింది. ఇటువంటి ప్రాజెక్టువల్ల సముద్రజీవులకూ,

No comments:

Post a Comment